శర్వానంద్, నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్, గోవా, కాళహస్తి, చెన్నై తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ లపై టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 2 పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. నువ్వా నేనా, సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన కో అంటే కోటి కూడా పరాజయం కావడంతో శర్వానంద్ కి ఈ సమయంలో హిట్ చాలా అవసరం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చేరన్ దర్శకుడు.
ఏప్రిల్ నెలాఖరుకి ఏమిటో ఈ మాయ!
ఏప్రిల్ నెలాఖరుకి ఏమిటో ఈ మాయ!
Published on Feb 16, 2013 5:50 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!
- ‘గేమ్ ఛేంజర్’ : చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అందించిన నిర్మాత దిల్ రాజు
- ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గోపిచంద్ “భీమా”?
- బాలీవుడ్ స్పై యూనివర్స్ లోకి బాలయ్య విలన్!?
- జరగండి : చరణ్ ఫ్యాన్స్ లీక్డ్ వెర్షన్ కే వోటు!?
- ‘ఫ్యామిలీ స్టార్’ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- లేటెస్ట్ క్లిక్ : దుబాయ్ ట్రిప్ లో ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్