ఆదితో కలిసి నటించనున్న సురభి !

ఆదితో కలిసి నటించనున్న సురభి !

Published on Jun 20, 2018 12:31 AM IST


ఒక్క క్షణం సినిమా తరువాత కొంత సమయం తీసుకోని అది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు తెరకెక్కిస్తున్న సినిమాలో కథానాయికగా నటించనుంది సురభి . చావాలి రామాంజనేయులు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది .

సురభి ఆదితో కలిసి నటించండం ఇదే మొదటిసారి లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది . నెక్స్ట్ నువ్వే చిత్రం పరాజయం తరువాత ఆది కొంత గ్యాప్ తీసుకోని ఈ నూతన సినిమాని స్టార్ట్ చేశాడు మరి ఈ సినిమాతోనైనా అది సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి . ఇక సురభి నటించిన మరొక తెలుగు చిత్రం’ ఓటర్’ విడుదలకావల్సివుంది ఈ సినిమాలో మంచు విష్ణు తో కలిసి నటించింది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు