
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఉన్న కథా రచయితలు వరుసగా దర్శకులుగా మారుతున్నారు. తాజాగా మరో రచయిత మెగా ఫోన్ పట్టుకొని లైట్స్ కెమెరాయాక్షన్ అంటున్నాడు. ‘గోపి గోపిక గోదావరి’, ‘సరదాగా కాసేపు’ సినిమాలకు కథను అందించిన పడాల శివ సుబ్రహ్మణ్యం ‘కట్ చేస్తే’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంజయ్, తనిష్క జంటగా నటిస్తున్న ఈ సినిమాని లీలా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎస్ కుమార్ నిర్మిస్తున్నారు. పూర్ణ చాంద్ సంగీతం అందిస్తున్నాడు.
డైరెక్టర్ గా మారిన మరో రచయిత
డైరెక్టర్ గా మారిన మరో రచయిత
Published on Sep 7, 2013 7:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఆదర్శ కుటుంబం’లో మున్నా భయ్యా.. ఎలాంటి రోల్ చేస్తాడో..?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ఇండియా టు యూఎస్.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘డెకాయిట్’..!
- ఫలించని రవిబాబు వ్యూహం.. ‘రేజర్’కు కనిపించని ప్రేక్షకాదరణ..!
- అఫీషియల్ : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ లాక్!?
- జార్జ్ కుట్టి ఈజ్ బ్యాక్: ఉత్కంఠ రేపుతున్న ‘దృశ్యం 3’ మలయాళ ట్రైలర్!
- ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్.. భోపాల్ లోనే ఎందుకు..?
- వీరభద్రుడు : సూర్య సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- రజినీకాంత్ ఎమోషనల్.. ఆర్బీ చౌదరి కోరిన బెంచ్ మార్క్ సినిమా చేసే లోపే ఇలా
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శేష్, మృణాల్ ల లవ్ స్టోరీ!
- సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది
- సమీక్ష: ‘రేజర్’ – పదును సరిపోలేదు
- యూఎస్ మార్కెట్ లో ‘పెద్ది’ తూఫాన్ స్టార్ట్.. 30 నిమిషాల్లో బాక్సాఫీస్ గల్లంతు
- సూర్యనే కాదు కార్తీని కూడా దత్తత తీసుకున్నాం.. వరుస తెలుగు ప్రాజెక్ట్స్ తో కార్తీ?
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?

