మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘ఎవడు’. ఈ సినిమా ఈ నెల 31న గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాని నైజాం, ఉత్తరాంద్రలలో ఎక్కువగా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది సినిమా విడుదల కానుండడంతో నిర్మాత దిల్ రాజు సాద్యమైనంత వరకు మొదటి వారంలోనే కలెక్షన్లను వసూలు చేసుకోవాలని బావిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో వున్నాయి. ఈ సినిమాకి ఈ నెల 26న సెన్సార్ నిర్వహించే అవకాశం ఉంది. శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గానటించిన ఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
రికార్డు స్థాయిలో రిలీజ్ కు సిద్దమవుతున్న ‘ఎవడు’
రికార్డు స్థాయిలో రిలీజ్ కు సిద్దమవుతున్న ‘ఎవడు’
Published on Jul 24, 2013 1:14 PM IST
సంబంధిత సమాచారం
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!
- మరో క్రేజీ ప్రాజెక్ట్కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- డబుల్ యాక్షన్లోకి మాస్ రాజా..?
- ‘విశ్వంభర’ రిలీజ్ : మెగాస్టార్ ఆ డేట్పై కన్నేశాడా..?
- ఈ వారం ‘వీరభద్రుడు’తో సర్దుకోవాల్సిందే..!
- ‘పెద్ది’ స్టైలిష్ క్రికెట్ షాట్.. అసలు విషయం చెప్పిన రత్నవేలు..!
- ‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !


