ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో విక్రమ్ హీరోగా స్వామికి సీక్వెల్ స్వామి-2 చిత్రాన్ని దర్శకుడు హరి తెరకేక్కిన్చెందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా ఫైనల్ అయ్యారు. అయితే ఈ సినిమాలో విక్రమ్ కి అపోజిట్ గా విలన్ కోసం ఇన్ని రోజులు గాలించిన చిత్ర బృందం ఫైనల్ గా తెలుగు కుర్రాడు. తమిళంలో వరుస సినిమాలతో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాబీసింహాని ఫైనల్ చేస్తినట్లు తెలుస్తుంది. దీని కోసం బాబి సింహాని దర్శకుడు హరి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం.
విక్రమ్ సినిమాలో ప్రతి నాయకుడుగా ఆ యంగ్ విలన్!
విక్రమ్ సినిమాలో ప్రతి నాయకుడుగా ఆ యంగ్ విలన్!
Published on Jun 27, 2017 6:24 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్!
- శ్రీను వైట్ల – గోపీచంద్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ అప్పుడే?
- రీ రిలీజ్ కి రెడీ అయిన బ్లాక్ బస్టర్ మూవీ “మగధీర”
- ‘కల్కి’ కోసం కీలక షెడ్యూల్
- డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “హరిహర వీరమల్లు”?
- ‘ఓటీటీ & థియేటర్స్’ : ఈ వారం చిత్రాలివే
- టాలీవుడ్ లో “ప్రేమలు” సెన్సేషన్ రికార్డ్!