అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మరియు నాగ చైతన్య నటిస్తున్న ‘మనం’ సినిమా ఈ మధ్య సినీవార్తలలో హాట్ టాపిక్. సమంత మరియు శ్రియ శరన్ హీరోయిన్స్. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు మొదలైన షూటింగ్లో సమంత కూడా మిగిలిన బృందంతో కలిసి పాల్గుంది. ‘ఇష్క్’ సినిమా తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమా దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమాచారం ప్రకారం అక్టోబర్ నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ముగించాలని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ డైలాగులు అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడి ప్రధానంగా సాగుతుంది
మూడు తరాల సినిమా మొదలైంది
మూడు తరాల సినిమా మొదలైంది
Published on Jun 7, 2013 7:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- ప్రియదర్శి – నభా నటేష్ నెక్స్ట్ మూవీ డార్లింగ్!
- ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట
- “మిరాయ్” నుండి మంచు మనోజ్ అప్డేట్ ఆరోజే!?
- ‘పుష్ప – 2’ : మరో సర్ప్రైజ్ రెడీ చేస్తోన్న టీమ్ ?
- ఓటిటిలో “పుష్ప 2” ఆల్ టైం రికార్డు డీల్..!?
- డార్లింగ్ అంటూ ప్రభాస్ స్లాంగ్ ను వాడేసిన ఇస్మార్ట్ బ్యూటీ!