4కోట్ల విలువైన జ్యువలరీని ధరించనున్న అనసూయ

4కోట్ల విలువైన జ్యువలరీని ధరించనున్న అనసూయ

Published on Sep 25, 2014 9:50 PM IST

Anchor-Anasuya.
అవునుమీరు … విన్నది నిజమే. ప్రస్తుతం టి.వి రంగాన్ని ఏలుతున్న హాట్ యాంకర్ లలో ఒకరైన అనసూయ మా టి.వి లో ప్రసారం కానున్న తాజా గేమ్ షో ‘మా మహాలక్ష్మి’లో 4కోట్ల విలువైన ఆభరణాలు ధరించనుంది.

ఈ జ్యువలరీ ని హైదరాబాద్ కు చెందిన కీర్తీలాల్ సంస్థ స్పాన్సర్ చేయనుంది. దసరా కానుకగా డిజైన్ చేసిన ప్రత్యేకకార్యక్రమంలో అనసూయ మనకు కనువిందు చేయనుంది. ఒక యాంకర్ అంత రేంజ్ నగలు ధరించడం బహుసా ఇదే మొదటిసారి కావచ్చు.

తాజా వార్తలు