వేదిక, ఈ కథానాయిక చివరగా సుమంత్ సరసన “దగ్గరగా దూరంగా” చిత్రం లో కనిపించారు.తాజా స+మాచారం ప్రకారం బాలా రాబోయే చిత్రం “ఎరియుం తానల్” చిత్రం లో ప్రధాన పాత్య్హ్రకు ఈ తార ని ఎంచుకున్నారు. అథర్వ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు చేపలు పట్టే వారి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది ఈ మధ్యనే రామనాథపురం లో చిత్రీకరణ జరుపుకుంది. బాల చిత్రాలలో కథానాయిక పాత్రలు ఎలా ఉంటాయో తెలుసు ఇలాంటి పాత్రలో వేదిక ఎలా కనిపించబోతుంది అనేది ఆసక్తి కరమయిన విషయం. మణిరత్నం చేస్తున్న “పూక్కాడై” చిత్రం కూడా ఇదే సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో గౌతం మరియు సామంత పాదన పాత్రలు పోషిస్తున్నారు. రెండు చిత్రాల నేఫధ్యం ఒకటే అయిన చిత్రాలు ఒకటిగా ఉండవేమో అనిపిస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
- ఫోటోలు: మీనాక్షి చౌదరి
- ఫోటోలు : చైత్ర జె ఆచార్
- “స్వయంభు” పై సాలిడ్ అప్డేట్..భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్
- పోల్ : “కల్కి 2898 ఎడి”, “పుష్ప 2” లలో ఏది అత్యధిక ఓపెనింగ్స్ అందుకుంటుంది?
- గ్లామరస్ కలెక్షన్ : స్టన్నింగ్ శ్రద్ధా దాస్
- కలెక్షన్ : పూజా హెగ్డే