ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం ముహూర్తం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. మహేష్, సుకుమార్ కలిసి మొదటి సారి కలిసి పనిచేయబోతున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపీచంద్, అనిల్ సుంకర, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిల్ రాజు, ఎస్ఎస్ రాజమౌళి, దేవీ శ్రీ ప్రసాద్ తో పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మహేష్ బాబు సరసన కొత్త హీరొయిన్ అనుకుంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- వైరల్ : తన పెళ్లి జ్ఞాపకానికి కొత్త హంగులు దిద్దిన సమంత
- బజ్ : ‘ఖైదీ’ మాదిరిగా విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ కూడా ?