మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ చిత్ర షూటింగ్ ఈ నెల 27 నుండి ప్రారంభం కానుంది. ‘బృందావనం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన వంశి పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ 27 నుండి జరుగుతుండగా చరణ్ 30వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటాడు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన సమంతా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించబోతున్నాడు. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
Published on Apr 18, 2012 4:48 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్.. “ఇండియన్” కోసం “గేమ్ చేంజర్”?
- “విశ్వంభర” కోసం ఇన్ని గ్రాండ్ సెట్టింగ్స్..
- ‘వార్ 2’ కోసం భారీ యాక్షన్ సెట్
- అందుకు థమన్ కి థాంక్స్ తెలిపిన గోపిచంద్ మలినేని!
- మురుగదాస్ పై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఆకట్టుకుంటున్న తమన్నా “బాక్” ట్రైలర్!
- విజయ్ ని ట్రోల్ చేసినా.. తన స్టార్ పవర్ ని మెచ్చుకోవాల్సిందే