
ఎన్టీఆర్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “ఊసరవెల్లి” 2011లో విడుదలయిన ఈ చిత్రం త్వరలో బెంగాలిలో రీమేక్ చెయ్యనున్నారు. తాజా సమాచారం ప్రకారం మిథున్ చక్రవర్తి కొడుకు మిమో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి “రాకీ” అనే పేరు పెట్టారు. పూజ ఈ చిత్రంలో నటిస్తుంది. సుజిత్ మొండాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న హైదరాబాద్లో మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదించకపోయినా బెంగాలి నిర్మాతలను ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ “బాద్షా” చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బండ్ల నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు శ్రీను వైట్ల ఇద్దరు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి చాలా కృషి చేస్తున్నారు
బెంగాలిలో ఊసరవెల్లి
బెంగాలిలో ఊసరవెల్లి
Published on Sep 11, 2012 4:07 AM IST
సంబంధిత సమాచారం
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- వరల్డ్ వైడ్ మాంచి ఓపెనింగ్స్ తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు లోనే లీడ్!
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- విశ్వనాథ్ అండ్ సన్స్ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక వర్గం & ఫైనల్ తీర్పు
- బాబాయ్, అబ్బాయ్ ఒకే నెలలో మొదలు పెట్టనున్నారా?
- క్లాస్ సినిమాతో కూడా దంచికొడుతున్న సూర్య.. భారీ బుకింగ్స్ తో ఆట మొదలు!
- ఐమ్యాక్స్ వెర్షన్ లో సంచలన రికార్డు తర్వాత మరో బిగ్గెస్ట్ ఫీట్ పై కన్నేసిన ‘ది ఒడిస్సీ’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- ‘పంజా’ రీరిలీజ్ ఓపెనింగ్స్ ఏమో కానీ.. ఇది మాత్రం పీక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!

