ఎన్టీఆర్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “ఊసరవెల్లి” 2011లో విడుదలయిన ఈ చిత్రం త్వరలో బెంగాలిలో రీమేక్ చెయ్యనున్నారు. తాజా సమాచారం ప్రకారం మిథున్ చక్రవర్తి కొడుకు మిమో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి “రాకీ” అనే పేరు పెట్టారు. పూజ ఈ చిత్రంలో నటిస్తుంది. సుజిత్ మొండాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న హైదరాబాద్లో మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదించకపోయినా బెంగాలి నిర్మాతలను ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ “బాద్షా” చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బండ్ల నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు శ్రీను వైట్ల ఇద్దరు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి చాలా కృషి చేస్తున్నారు
బెంగాలిలో ఊసరవెల్లి
బెంగాలిలో ఊసరవెల్లి
Published on Sep 11, 2012 4:07 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- ‘పంజా’ రీరిలీజ్ ఓపెనింగ్స్ ఏమో కానీ.. ఇది మాత్రం పీక్స్!
- ‘డిసి’ సెన్సేషనల్ సక్సెస్.. అల్లు అర్జున్ 23 టీం సెలబ్రేషన్!
- ‘కరుప్పు’ తర్వాత సూర్య సినిమాకి మరో సాలిడ్ వెల్కమ్!
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మెగాస్టార్తో బుచ్చిబాబు మూవీ.. అయ్యే పనేనా..?
- విశాల్కు మరో షాక్.. ‘మకుటం’తో మరో ఎదురుదెబ్బ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!


