అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘మనం’. ఈ సినిమాకి సంబందించిన సెకండ్ షెడ్యూల్ ఈ రోజుటితో ముగిసింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య లు ముగ్గురు తెరపై కనిపించి ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సమంత, నాగార్జున సరసన శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ కథ, డైలాగ్స్ ని అందిస్తున్నాడు.
పూర్తయిన మనం మూవీ సెకండ్ షెడ్యూల్
పూర్తయిన మనం మూవీ సెకండ్ షెడ్యూల్
Published on Jul 31, 2013 6:19 PM IST
సంబంధిత సమాచారం
- ఈ వారం ‘వీరభద్రుడు’తో సర్దుకోవాల్సిందే..!
- ‘పెద్ది’ స్టైలిష్ క్రికెట్ షాట్.. అసలు విషయం చెప్పిన రత్నవేలు..!
- ‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
- వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!


