డైరెక్టర్ డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించిన ‘రొమాన్స్’ సినిమా నిజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్లను నమోదు చేసుకొని సురక్షితంగా బయట పడింది. ఎంత మంది విమర్శకులు విమర్శించినప్పటికి బాక్స్ ఆఫీసు వద్ద ఏ పెద్ద సినిమా విడుదలకాకపోవడంతో విడుదలైన అన్ని ఏరియాలలో సేఫ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ తెలిజేసిన దాని ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు రూ. 80 లక్షల షేర్ ను సాదించిది. ఇది కేవలం నిజాంలో సాదించిన కలెక్షన్స్ మాత్రమే. సీమాంద్ర ఏరియాలలో జరుగుతున్న పొలిటికల్ ఆందోళనల వల్ల ఈ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం చూపిందని సమాచారం.
‘
నైజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్ వసూలు చేసిన రొమాన్స్
నైజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్ వసూలు చేసిన రొమాన్స్
Published on Aug 5, 2013 9:20 AM IST
సంబంధిత సమాచారం
- అందరి చూపులు AA22 అప్డేట్ పైనే.. బన్నీ ఏం తీసుకొస్తాడో..?
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
- ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ కసర్తతులు.. అందులో ట్రైనింగ్..?
- విశ్వంభర : ఈ సైలెన్స్ కి కారణం ఏమిటో..?
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- ‘ధురంధర్ 2’ వెయ్యి కోట్లతో సాలిడ్ రికార్డు..!
- ‘డ్రాగన్’లో గోవిందా.. నిజమేనా ?
- బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్.. నాగ శౌర్య మాస్ చూపిస్తున్నాడుగా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- ఆ డీఫ్ ఫేక్ ఫోటో పై జాన్వీ కపూర్ కామెంట్స్ !
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- హీరోగా దర్శకుడు.. దిల్ రాజు క్లారిటీ !


