డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన అడివి శేష్ “మేజర్”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన అడివి శేష్ “మేజర్”

Published on Jun 30, 2022 2:55 PM IST


టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రం థియేటర్ల లో భారీగా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం కి అన్ని చోట్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రూపంలో ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో జులై 3,2022 నుండి ప్రేక్షకులకి అందుబాటులో ఉండనుంది. తెలుగు, హిందీ మరియు మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రసారం కానుంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు