ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘అనైతికం’ నవల ఆదరంగా నిర్మించిన సినిమా ‘ఆకాశంలో సగం’. ఈ సినిమా జూలై 12న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాన్ని, వారు ఎదురుకుంటున్న సమస్యలను ఆదారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నంది ప్రొడక్షన్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించాడు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ మాటలను, అశోకృష్ణ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ప్లోరాషైనీ ప్రధాన పాత్రలో నటించిగా రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళీ మొదలగు వారు నటించారు. .
ఈ నెల 12న ‘ఆకాశంలో సగం’
ఈ నెల 12న ‘ఆకాశంలో సగం’
Published on Jul 6, 2013 2:00 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం జోష్ పంచే చిత్రాలివే !
- ‘ఆదర్శకుటుంబం’ కోసం ప్రత్యేక పాట ?
- ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో ?
- చరణ్ ‘పెద్ది’ విడుదల పరిస్థితేంటి ?
- Dacoit Business: బడ్జెట్ ఎంత? నాన్-థియేట్రికల్ డీల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయిందా?
- ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది !
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ ?


