మహేష్ బాబు మరియు రామ్ చరణ్ తేజ్ లను పరిచయం చేసిన అశ్విని దత్ ఇప్పుడు తిరిగి వారితో పని చెయ్యబోతున్నారు.“రాజ కుమారుడు” చిత్రం తో మహేష్ బాబుని “చిరుత” చిత్రం తో రామ్ చరణ్ తేజ్ ని వైజయంతి బ్యానర్ మీద పరిచయం చేసారు తరువాత వీరు ఇద్దరిలో ఎవరితోనూ చిత్రాలు చెయ్యలేదు. ఇప్పుడు 2012లో అశ్విని దత్ రామచరణ్ మరియు శ్రీను వైట్ల కలయికలో ఒక చిత్రం నిర్మించబోతున్నారు. అదే విధంగా క్రిష్ దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. రెండు వరుస విజయాలతో ఉన్న మహేష్ బాబు మరియు “ఆరెంజ్” లాంటి పరాజయం తో చరణ్ ఉన్నారు వీరు ఇరువురికి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
Published on Feb 4, 2012 3:39 PM IST
సంబంధిత సమాచారం
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి?.. సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!
- జెట్ స్పీడ్ లో ‘వారణాసి’.. అప్పుడే ఇంత పూర్తి చేసేసారా!?
- మొదటిసారి వరుణ్ తేజ్, నాగబాబు.. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం!
- ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
- లీక్ షాక్: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్.. వైరల్ గా మారిన వీడియో!
- వరల్డ్ వైడ్ ‘రామాయణ’ రీచ్ మొదలు.. ఇంగ్లీష్ వెర్షన్ లో విడుదల
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం


