మహేష్ బాబు మరియు రామ్ చరణ్ తేజ్ లను పరిచయం చేసిన అశ్విని దత్ ఇప్పుడు తిరిగి వారితో పని చెయ్యబోతున్నారు.“రాజ కుమారుడు” చిత్రం తో మహేష్ బాబుని “చిరుత” చిత్రం తో రామ్ చరణ్ తేజ్ ని వైజయంతి బ్యానర్ మీద పరిచయం చేసారు తరువాత వీరు ఇద్దరిలో ఎవరితోనూ చిత్రాలు చెయ్యలేదు. ఇప్పుడు 2012లో అశ్విని దత్ రామచరణ్ మరియు శ్రీను వైట్ల కలయికలో ఒక చిత్రం నిర్మించబోతున్నారు. అదే విధంగా క్రిష్ దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. రెండు వరుస విజయాలతో ఉన్న మహేష్ బాబు మరియు “ఆరెంజ్” లాంటి పరాజయం తో చరణ్ ఉన్నారు వీరు ఇరువురికి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
Published on Feb 4, 2012 3:39 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?
- ఐకాన్ స్టార్ కోసం కింగ్ ఖాన్.. ‘రాకా’ రూమర్స్ పై క్లారిటీ ఇదే..?
- ఆఫీషియల్ : రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘రామాయణ పార్ట్ 1’..!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- నాగ చైతన్య కూడా అప్పుడే వస్తాడా..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?


