
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అమలా పాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో రాబోతున్న “ఇద్దరు అమ్మాయిలతో” చిత్రం రేపు రామానాయుడు స్టూడియోస్లో చిత్రీకరణ లాంచనంగా మొదలుపెట్టుకోనుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం చిత్రీకరణ స్పెయిన్లో జరుపుకోనుంది కోట శ్రీనివాస రావు మరియు అలీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే బండ్ల గణేష్ ఖరీదయిన వజ్రపు లైటర్ ని పూరికి బహుమతిగా ఇచ్చారు. “జులాయి” చిత్ర విజయం తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి.
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం
Published on Oct 16, 2012 10:42 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ!
- ఫ్యాక్షన్ టైటిల్ తో రాబోతున్న వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్
- ‘సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే!
- మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!

