మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల తేది ఖరారయ్యింది. ఈ సినిమాని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా పీఆర్ఓ తెలియజేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. వక్కంతం వంశీ స్క్రిప్ట్ ను అందించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో కనిపించనున్నారు.
అక్టోబర్ లో రానున్న ‘ఎవడు’
అక్టోబర్ లో రానున్న ‘ఎవడు’
Published on Aug 13, 2013 3:49 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్!
- వైరల్ వీడియో: సీఎం కుర్చీలో మొదటిసారి కూర్చున్న దళపతి విజయ్!
- నేను దేవుణ్ని కాదు.. ఓ సామాన్యుణ్ని- విజయ్
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- ప్చ్.. బోసిపోతున్న సమ్మర్ బాక్సాఫీస్ !
- ‘విజయ్ – త్రిష’ మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తోందట !
- డిప్రెషన్ గురించి పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- ‘ఆదర్శకుటుంబం’లో ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?
- లేటెస్ట్: ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ కి డేట్, వేదిక ఖరారు.. భారీ ఈవెంట్ ఎక్కడంటే!
- ‘గేమ్ ఛేంజర్’ ప్రకృతి.. ‘పెద్ది’ గాడు ప్రళయం..! రామ్ చరణ్ రీసౌండింగ్ కంబ్యాక్ ఇది
- ట్విస్ట్ ఇచ్చిన అశు రెడ్డి.. అది పెళ్లి కోసం కాదు!
- బోల్డ్ పోస్టర్ తో ‘రౌడీ జనార్ధన’ నుంచి విజయ్ దేవరకొండ!
- జార్జ్ కుట్టి ఈజ్ బ్యాక్: ఉత్కంఠ రేపుతున్న ‘దృశ్యం 3’ మలయాళ ట్రైలర్!
- వీరభద్రుడు : సూర్య సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!


