సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసిన డైరెక్టర్

సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసిన డైరెక్టర్

Published on Feb 15, 2013 5:15 PM IST

డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తను తీసిన ‘లవ్ పాయిజన్’ సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా వినకుండా సెన్సార్ వారు సముఖత వ్యక్తపరచక పోవడంతో దుర్గా ప్రసాద్ బాధకి గురయ్యాడు. మెహదిపట్నంలోని సెన్సార్ బోర్డ్ లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ వారు రీసన్ లేకుండా, ఇబ్బంది పడేలా చేస్తున్న పనుల కారణంగా అన్ని ప్రక్కలనుంచి ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు