
రాధా మోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న చిత్రం “గౌరవం” దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్యాచ్ వర్క్ మరియు ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్నారు. కుల వ్యవస్థ మీద ఈ చిత్ర కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అల్లు శిరీష్ సరసన యామి గౌతం ఈ చిత్రంలో కనిపించనున్నారు. శ్రీ చరణ్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం పొల్లాచ్చిలో ఒక పాట మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకు వచ్చింది. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రకాష్ రాజ్ డ్యూయట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ
పూర్తి కావచ్చిన “గౌరవం” చిత్రీకరణ
Published on Oct 15, 2012 7:45 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’పై మ్యూజిక్ డైరెక్టర్ రివ్యూ.. సోది లేకుండా ఒక్క మాటలో
- విశ్వనాథ్ అండ్ సన్స్ : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు..!
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- ‘టాక్సిక్’ చిత్రానికి ఏపీలో టికెట్ ధరల పెంపు..?
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘విశ్వంభర’: చిన్నపాటి శబ్దం కూడా లేదే..
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- Official : సందీప్ కిషన్, జాసన్ సంజయ్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఖరారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!

