‘లూసిఫర్’ హీరోయిన్ లో వాస్తవం లేదట ?

‘లూసిఫర్’ హీరోయిన్ లో వాస్తవం లేదట ?

Published on Feb 27, 2021 12:22 PM IST

దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రిమేక్, చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేస్తున్నారని, హీరోయిన్ గా నయనతారను తీసుకోబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈ పాత్రలో మరో సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తోందని రూమర్ వినిపించింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట.

కాగా ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో ఇప్పుడు హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు