“వేట్టై” చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బెల్లంకొండ

“వేట్టై” చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బెల్లంకొండ

Published on Jan 9, 2012 5:32 PM IST

“వేట్టై” చిత్ర తెలుగు విడుదల హక్కులను బెల్లంకొండ సురేష్ 2011 లో “కాంచన” మరియు “కందిరీగ” వంటి విజయాలతో ఉన్న బెల్లంకొండ సురేష్ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఆర్య,మాధవన్,సమీర రెడ్డి మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ చిత్రం మీద భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలయిన ప్రచార చిత్రాలలో అమలా పాల్ మరియు సమీర రెడ్డి లు ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం లో ఒకానొక సన్నివేశం కోసం సమీర రెడ్డి గాయపడింది. తెలుగు హక్కులు మంచి ధర పలికింది అని వర్గాలు తెలుపుతున్నాయి. బెల్లంకొండ సురేష్ నిర్మాణం లో “బాడీ గార్డ్” విడుదలకు సిద్దమయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు