తమిళ నాట డ్యాం 999 చిత్రానికి భంగపాటు

తమిళ నాట డ్యాం 999 చిత్రానికి భంగపాటు

Published on Nov 23, 2011 5:06 PM IST

సోహన్ రాయ్ చిత్రం డ్యాం 999 కు తమిళ నాట తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ చిత్రం చైనా లో ని ఒక డ్యాం ఆధారం గా తీసిన చిత్రం అయినప్పటికీ, తమిళ నాడు లో ని ముల్లపెరియర్ డ్యాం మీద కూడా ఈ చిత్రం లో కొన్ని అంశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. ముల్లపెరియర్ డ్యాం విషయం లో ఇప్పటికే కేరళ, తమిళ నాడు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. ఆశిష్ విద్యార్ధి, విమలా రామన్, వినయ్ రాయి, రజిత్ కపూర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం పలు భాషలలో 2D మరియు 3D లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు