పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషులు చిత్ర ప్రధాన భాగం చిత్రీకరణ త్వరగా ముగిస్తున్నారు. గత నెల నుండి ఈ చిత్రం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈరోజు పూరి జగన్నాథ్ ఈ చిత్ర టాకీ భాగం పూర్తయ్యింది అని ప్రకటించారు. నాలుగు పాటలు మినహా మిగిలిన చిత్ర చిత్రీకరణ ముగిసిందని తెలిపారు. రవి తేజ మరియు ఇలియానా లు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి “సైలంట్ కిల్లెర్ ” కాబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. “బిజినెస్ మాన్” వంటి భారీ విజయం తరువాత పూరి తన తరువాతి చిత్రాన్ని మూడు నెలల్లో ముగించాలని నిర్ణయించుకున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందించారు. బి వి ఎస్ ఎం ప్రసాద్ ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది.
దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి
దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి
Published on Apr 27, 2012 11:02 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


