పూరి జగన్నాథ్ “బిజినెస్ మాన్” చిత్రాన్ని నర్సిపట్నం లో చూడబోతున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన వెంటనే పూరి జగన్నాథ్ భాస్కర్ బట్ల మరియు బివీస్ రవి లతో కలిసి నర్సీపట్నం వెళ్ళారు. నర్సీపట్నం ప్రజలు పూరి తో కలిసి చిత్రాన్ని చూడటానికి చాల ఉత్సాహం చూపారు అని అంటున్నారు. ఈ ఉత్సాహం రేపు పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు ల చిత్రం చూసేంత వరకు ఉంటుంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2 వేల ధియేటర్ ల లో విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం లో
“బిజినెస్ మాన్ ” చిత్రాన్ని చూడబోతున్న పూరిజగన్నాథ్
“బిజినెస్ మాన్ ” చిత్రాన్ని చూడబోతున్న పూరిజగన్నాథ్
Published on Jan 12, 2012 10:47 PM IST
సంబంధిత సమాచారం
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- లోకేష్ కోసం సరికొత్తగా అల్లు అర్జున్..?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగావంశి ధీమా..!
- నితిన్ కి నాని లక్ కలిసొస్తుందా.. రుక్మిణి తో హిట్ దక్కేనా..?
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఇంటర్వ్యూ: దర్శకుడు మేర్లపాక గాంధీ – ‘కొరియన్ కనకరాజు’ మంచి ఫన్ ఎంటర్టైనర్..!
- ‘ఫౌజీ’ షూట్ లో జాయిన్ అయిన ప్రభాస్..!
- బాధగా ఉన్నా కోలుకుంటున్నా: సెట్లో ప్రమాదం తర్వాత తొలిసారి పెదవి విప్పిన రష్మిక మందన్న
- సాలిడ్ గా ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!


