చెన్నై లో రచ్చ చిత్రీకరణ

చెన్నై లో రచ్చ చిత్రీకరణ

Published on Jan 14, 2012 1:53 AM IST

రామ్ చరణ్ నటిస్తున్న “రచ్చ” చిత్ర చిత్రేకరణ ఈరోజే చెన్నై లో మొదలయ్యింది. ఈ చిత్రం లో ప్రతినాయక పాత్ర వేస్తున్న అజ్మల్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం ఫోటో షూట్ చేసాము అని చెప్పారు.ఈ మధ్యనే కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరించారు అంతక ముందు పోరాటాలను మరియు ఒక పాటను చైనా లో చిత్రీకరించారు. ఎన్వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం లో తమన్నా కథానాయికగా చేస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉండగా నిర్మాతలు వాయిదా వేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు