ఉదయ్ కిరణ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంట’ చిత్రం గత విడుదల శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబరు 16న విడుదలకి సిద్దమై చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
శుభ సెల్వం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ నిర్మించారు. కోనేరు ప్రసాద్ సంగీతం సంగీతం అందించారు.
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
Published on Dec 18, 2011 8:34 PM IST
సంబంధిత సమాచారం
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- హాట్ టాపిక్గా కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. ఎంతో..?
- ఇండియాలో డే 2 కూడా భారీ వసూళ్లతో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- దిల్ రాజు మూవీ కోసం సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం..!
- ‘ఎల్లమ్మ’ నుండి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
- బ్రేకప్ వార్తల పై అనుపమ రియాక్షన్..!
- ఆగస్టు మొదలు.. జడల్ జమానా షురూ అంటూ పంచ్ కొట్టిన నాని..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- OTT Releases This Week: ‘దీవానా’ నుండి ‘గట్ట కుస్తీ 2’ వరకు..ఈ వారం ఓటీటీలో అలరించే సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్లు ఇవే!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!


