ఉదయ్ కిరణ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంట’ చిత్రం గత విడుదల శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబరు 16న విడుదలకి సిద్దమై చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
శుభ సెల్వం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ నిర్మించారు. కోనేరు ప్రసాద్ సంగీతం సంగీతం అందించారు.
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
Published on Dec 18, 2011 8:34 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మెగాస్టార్ ‘విశ్వంభర’లో విజయశాంతి ?
- “అవతార్”, “టైటానిక్” ల తర్వాత దళపతి సినిమానే..
- ‘సుడిగాడు – 2’ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
- ‘సలార్ 2’లో మరో బాలీవుడ్ హీరోయిన్ ?
- పుష్ప 2 మూవీ పై లేటెస్ట్ ఇన్ఫో!
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- “గేమ్ ఛేంజర్” కోసం రామ్ చరణ్ కి ఓవరాల్ ఇంత రెమ్యునరేషన్?