మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా

మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా

Published on Dec 18, 2011 8:34 PM IST

ఉదయ్ కిరణ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంట’ చిత్రం గత విడుదల శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబరు 16న విడుదలకి సిద్దమై చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
శుభ సెల్వం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ నిర్మించారు. కోనేరు ప్రసాద్ సంగీతం సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు