
80 మరియు 90 దశాబ్దాలలో తెలుగు చిత్రంలో ఇద్దరు కథానాయికలు తప్పనిసరిగా ఉండాల్సిందే. కాని తరువాత ఒక్కరే కథానాయికతో చిత్రాన్ని నడిపించడం మొదలయ్యింది.కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇద్దరు కథానాయికల చిత్రాలు మళ్ళీ మొదలయినట్టు తెలుస్తుంది.గత ఏడాది వచ్చిన ప్రభాస్ చిత్రం “మిస్టర్ పర్ఫెక్ట్” లో తాప్సీ మరియు కాజల్ కలిసి ఒకే తెర మీద కనిపించారు ప్రస్తుతం రామ్ చరణ్ “నాయక్” చిత్రంలో అమలా పాల్ మరియు కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా అల్లు అర్జున్ రాబోతున్న చిత్రం “ఇద్దరమ్మాయిలతో” కూడా ఇద్దరి కథానాయికలతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇలా తెర మీద ఇద్దరు అందాల భామలు కనిపించి అలరించడం ప్రేక్షకులకు వీనులవిందు అవుతుంది.
టాలివుడ్లో మళ్ళీ మొదలయిన మల్టీ హీరొయిన్ ట్రెండ్
టాలివుడ్లో మళ్ళీ మొదలయిన మల్టీ హీరొయిన్ ట్రెండ్
Published on Nov 14, 2012 12:16 AM IST
సంబంధిత సమాచారం
- ఇండస్ట్రీలో కొత్త టర్న్ తీసుకుంటున్న తారక్?
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- మెగా 158 రిలీజ్ క్లారిటీ కూడా అప్పుడేనా!?
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ‘టాక్సిక్’కు అడ్వాన్స్ బుకింగ్స్.. ఎప్పట్నుంచి అంటే..?
- వెర్సటైల్ యాక్టర్కు నో చెప్పిన రామ్ పోతినేని.. కారణం అదేనా..?
- వెంకీ మామతో క్లాష్కు రెడీ అయిన సందీప్.. ఫలితం దక్కేనా..?
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘జన నాయగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎందులో అంటే..??

