శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన టక్ జగదీష్ చిత్రం ను షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ప్రొడ్యూసర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కి అఫిషియల్ గా వచ్చేశారు. అంతేకాక తాము భవిష్యత్ లో చేయబోయే సినిమాల కోసం ఇక్కడ చూడవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. షైన్ స్క్రీన్స్ పతాకం పై ఇప్పటి వరకు కృష్ణార్జున యుద్ధం, మజిలీ, టక్ జగదీష్, గాలి సంపత్ లు నిర్మించబడ్డాయి. అయితే కొందరు అభిమానులు మాత్రం, టక్ జగదీష్ సమయం లో ఇలా ఎందుకు చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు ఈ బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు.
నాని ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అఫిషియల్ గా వచ్చేశారు!
నాని ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అఫిషియల్ గా వచ్చేశారు!
Published on Oct 9, 2021 12:50 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- ‘పుష్ప – 2’ : పవర్ఫుల్ గా ఫస్ట్ సాంగ్ ప్రోమో
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్