
నిఖిష పటేల్ ఎట్టకేలకు మూడో చిత్రం ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ సరసన “పులి” చిత్రం చేసిన తరువాత ఈ కథానాయిక మరో చిత్రం ఒప్పుకోలేదు ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ తీస్తున్న 3డి చిత్రం “ఓం” మాత్రమే ఈ భామ చేస్తున్న చిత్రం. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మూడవ చిత్రం ఒప్పుకుంది సాయి రామ్ శంకర్ కథానాయకుడిగా రవి దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో ఈ భామ నటించబోతుంది. ఈ చిత్రాన్ని కే.సాగర్ నిర్మిస్తున్నారు ఈ చిత్రాలు కాకుండా నిఖిష మరో రెండు తమిళ మరియు మలయాళ చిత్రాలను చేస్తున్నారు. చూస్తుంటే నిఖిష తన కెరీర్ నడుస్తున్న విధానం పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది.
సాయి రామ్ శంకర్ తో జతకడుతున్న నిఖిష పటేల్
సాయి రామ్ శంకర్ తో జతకడుతున్న నిఖిష పటేల్
Published on May 5, 2012 2:14 PM IST
సంబంధిత సమాచారం
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
- విషాదం : టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
- ‘ఇరుముడి’ అవైటెడ్ చార్ట్ బస్టర్ అప్పుడే?
- పోల్: ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో మీ మొదటి ప్రాధాన్యత ఏది?
- లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ బాక్సాఫీస్: తమిళనాడులో నిరాశ.. తెలుగులో వసూళ్ల జోరు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!

