విజయేంద్ర ప్రసాద్ పైన నాన్ బేలబల్ అరెస్ట్ వారెంట్ విడుదలచేసారు. ఈయన రాజమౌళి గారి తండ్రి, మరియు అతని సినిమాలకు కధారచయిత అన్న విషయం తెలిసినదే. చంగాల వెంకటరావు, విజయేంద్ర ప్రసాద్ కి మధ్య జరిగిన ఘర్షణ దీనికి కారణమని సమాచారం
ఈ గొడవ జు. ఎన్.టి.ఆర్ నరసింహుడు సినిమా నాటినుండి కొనసాగుతూ వస్తుంది. తను అందించిన స్క్రిప్ట్ సరిగ్గా లేనికారణంలో నిర్మాతకి ఈ రచయత 30లక్షలు రూపాయలతో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందట.
రాజమౌళికి 30లక్షలు పెద్ద మొత్తం ఏమి కాదు. కానీ రాజమౌళి మాత్రం ఈ గొడవని న్యాయపరంగా చూసుకుందాం అనడం ఆసక్తికరం.


