నారా రోహిత్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఒక్కడినే’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం షరా వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటి వరకు 60% వరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. నారా రోహిత్, నిత్యా మీనన్, సాయి కుమార్ మరియు ఇతర నటీ నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గతంలో జెనీలియా ముఖ్య పాత్రలో ‘కథ’ అనే సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నేపధ్య గాయకుడూ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ రోజు నుండే ‘ఒక్కడినే’ చివరి షెడ్యుల్
ఈ రోజు నుండే ‘ఒక్కడినే’ చివరి షెడ్యుల్
Published on Apr 29, 2012 11:33 AM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
- రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో..?
- ‘పళ్ళ బురుసు’ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కింగ్ నాగార్జున
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!


