మైటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ ఈ సారి బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాధిస్తాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కలకత్తా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ పంజా చిత్రంలో అడివి శేష్, జాకీష్రాఫ్ మెయిన్ విలన్స్ గా నటించారు. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ విష్ణు వర్ధన్ పంజా అధ్బుతంగా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం కామెడీ బాగా పండినదని సమాచారం. సారా జేన్ డియాస్, అంజలి లవనియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత సంయుక్తగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఆల్రెడీ మార్కెట్లో విజయం సాధించాయి.
పంజా మానియా మొదలైంది
పంజా మానియా మొదలైంది
Published on Dec 7, 2011 10:37 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- ‘పుష్ప – 2’ : పవర్ఫుల్ గా ఫస్ట్ సాంగ్ ప్రోమో
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్