
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి మరియు తెలంగాణా వాదులకి మధ్య జరుగుతున్న గొడవలు బాగా ఎక్కువయ్యాయి. తెలంగాణా వాదులు తెలంగాణా నినాదాలు చేసుకుంటూ ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడి ఫర్నిచర్, కంప్యూటర్లు మరియు నాలుగు కార్లను నాశనం చేసారు. ఈ సినిమనైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మరియు పూరి జగన్నాథ్ కలిసి అవసరమైతే అలాంటి సన్నివేశాలను తొలగిస్తామన్నారు. పగలగొట్టిన కార్లలో ఒకటి దిల్ రాజుది , ఒకటి పూరిది, ఒకటి దానయ్యది మరియు ఒకటి ఎడిటర్ కారు. ఈ విషయం పై కొత్త రూల్స్ తీసుకురావాలని ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ కొత్త రూల్స్ ఏమి ఉంటాయని ఎదురుచూస్తున్నాం. మాకు తెలియగానే ఈ చిత్ర పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
ధ్వంసమైన పూరి జగన్నాథ్ ఆఫీస్.!
ధ్వంసమైన పూరి జగన్నాథ్ ఆఫీస్.!
Published on Oct 19, 2012 3:31 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ!
- ఫ్యాక్షన్ టైటిల్ తో రాబోతున్న వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్
- ‘సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే!
- మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!

