
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రానికి సంభందించిన తూర్పు గోదావరి జిల్లా హక్కులు పూర్వి పిక్చర్స్ వారు దక్కించుకున్నారు. విశాఖపట్నం కి చెందిన వీరు ఈ చిత్రం కోసం 2 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ వారి సహకారంతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
అమ్ముడుపోయిన రచ్చ తూర్పు గోదావరి హక్కులు
అమ్ముడుపోయిన రచ్చ తూర్పు గోదావరి హక్కులు
Published on Mar 5, 2012 1:35 PM IST
సంబంధిత సమాచారం
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
- ఫోటో మూమెంట్: తన ‘పుష్ప’ రాజ్ ప్రతిమతో తగ్గేదేలే అంటున్న ‘రాకా’
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- ‘వారణాసి’ ఓకే.. ఈ విషయం ఆశ్చర్యంగా లేదా?
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- మహేష్ మ్యూజికల్ హిట్ “బాబి” రీరిలీజ్ ఎప్పుడంటే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్తో బాక్సాఫీస్ షేక్!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఇరువురి భామలకు హీరో కావలెను..!
- “ది ప్యారడైజ్” టీజర్.. ఈ పని ముందే చేసుండాల్సింది!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!

