అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్న ‘జులాయి’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ పనులు శబ్దాలయ స్టుడియోలో జరుగుతుండగా మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసారు. ఈ సినిమాలో ఆయన పోలిస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా డబ్బింగ్ పూర్తి చేసారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పై యువతలో భారీ అంచనాలే ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో జూన్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు.
‘జులాయి’ డబ్బింగ్ పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్
‘జులాయి’ డబ్బింగ్ పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్
Published on May 26, 2012 8:32 PM IST
సంబంధిత సమాచారం
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
- కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


