
ఫిలిం నగర్ తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మరియు నయనతార ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రంకి ఇక నుండి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి గతంలో భూపతి పాండియన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆ స్థానంలో శ్రీవాస్ దర్శకత్వం చేయ్యనున్నట్టు సమాచారం. గతంలో శ్రీవాస్, గోపిచంద్ తో కలిసి “లక్ష్యం” చిత్రం కోసం కలిసి పని చేశారు. ఈ చిత్రాన్ని రమేష్ టి నిర్మిస్తున్నారు. దర్శకుని మార్పు పై నిర్మాత ఇంకా ఎటువంటి అధికారికమయిన ప్రకటన చెయ్యలేదు. గోపీచంద్ తన రాబోతున్న చిత్రాలతో విజయం సాదించాలని ఆశిస్తున్నారు.
గోపీచంద్ మరియు నయనతార చిత్రానికి దర్శకుడు మార్పు?
గోపీచంద్ మరియు నయనతార చిత్రానికి దర్శకుడు మార్పు?
Published on Jul 19, 2012 10:54 PM IST
సంబంధిత సమాచారం
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
- ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!
- సంపత్ నంది సరికొత్త ప్రాజెక్ట్ లాంచ్.. ఎప్పుడంటే..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ఇరుముడి’ నుంచి మల్లెపూల పల్లకి.. ఫుల్ వైబ్ కి ముహూర్తం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య

