ఫిలిం నగర్ తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మరియు నయనతార ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రంకి ఇక నుండి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి గతంలో భూపతి పాండియన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆ స్థానంలో శ్రీవాస్ దర్శకత్వం చేయ్యనున్నట్టు సమాచారం. గతంలో శ్రీవాస్, గోపిచంద్ తో కలిసి “లక్ష్యం” చిత్రం కోసం కలిసి పని చేశారు. ఈ చిత్రాన్ని రమేష్ టి నిర్మిస్తున్నారు. దర్శకుని మార్పు పై నిర్మాత ఇంకా ఎటువంటి అధికారికమయిన ప్రకటన చెయ్యలేదు. గోపీచంద్ తన రాబోతున్న చిత్రాలతో విజయం సాదించాలని ఆశిస్తున్నారు.
గోపీచంద్ మరియు నయనతార చిత్రానికి దర్శకుడు మార్పు?
గోపీచంద్ మరియు నయనతార చిత్రానికి దర్శకుడు మార్పు?
Published on Jul 19, 2012 10:54 PM IST
సంబంధిత సమాచారం
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘టాక్సిక్’ సెన్సార్ కట్స్.. ఆ రూమర్స్ లో నిజం లేదా?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”
- అనుపమ చెప్పిన ఆ ‘అపరిచితుడు’ ఎవరు?
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- సైలెంట్గా రూట్ మార్చిన శ్రీలీల.. టాలీవుడ్కి గ్యాప్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
- వెయిటింగ్ మోడ్లో బోయపాటి.. ఎవరితో సెట్ చేస్తారో..?
- ‘ఫౌజీ’ ట్రీట్కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- పూరీ జగన్నాధ్కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!


