మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయ్యితే మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం అయితే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు రెండో షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు.
అయితే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు సహా దర్శకుడు త్రివిక్రమ్ లు మహేష్ తో కలిసి క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి. మరి ఈ ఫోటోలు మంచి వైరల్ అవుతున్నాయి. అలాగే సినిమా కొత్త షెడ్యూల్ కూడా ఈ జనవరి నుంచే స్టార్ట్ చేయాలనీ ఫిక్స్ చేశారట. ఇక దీనితో అయితే ఈ సినిమా యూనిట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
All set to shoot! With heightened spirit and great energy #SSMB28 will go on sets from January, non-stop! Stay-Tuned, More SUPER-EXCITING updates coming your way soon! ????✨
SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @vamsi84 pic.twitter.com/cEjRFVsz64
— Haarika & Hassine Creations (@haarikahassine) December 10, 2022