‘అల వైకుంఠపురములో’ చిత్రంతో క్లాస్ ట్రీట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈసారి నూటికి నూరు శాతం మాస్ ట్రీట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న చిత్రం పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని, ప్రధానంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులే టార్గెట్ అని తెలుస్తోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో మొత్తం ముగ్గురు ప్రతినాయకులు ఉండనున్నారు. వారే విజయ్ సేతుపతి, జగపతిబాబు, రాజ్ దీపక్ శెట్టి.
ఈ ముగ్గురి పాత్రలు కథలో చాలా టఫ్ అని, వీరికి, అల్లు అర్జున్కి మధ్యన పోరు రసవత్తరంగా ఉంటుందని, ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు స్క్రీన్ ప్లే మూడు కోణాల్లో నడుస్తుందని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బన్నీ పూర్తిగా గడ్డం పెంచి లుక్ మార్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఆ ముగ్గురు
అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఆ ముగ్గురు
Published on Mar 15, 2020 9:15 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : కొరియన్ కనకరాజు
- ఇంటర్వ్యూ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – ‘కొరియన్ కనకరాజు’ నాన్స్టాప్ ఫన్ రైడ్..!
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టాక్ : బ్లడ్ బాత్తో హడల్ పుట్టించేసిన జడల్..!
- పోల్ : నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ మీకు ఎలా అనిపించింది?
- ఫ్రాడ్ కేసులో సల్మాన్ ఖాన్కు కోర్టు నోటీసులు..!
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి?.. సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!


