నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు ది ప్యారడైజ్ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే సినిమా విడుదలకి రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా టికెట్ ధరలు పెంచుతారు అని తెలిపారు. ఇక ఆల్రెడీ నైజాం మార్కెట్ లో అప్లై కూడా చేసారని తెలిసింది.
కానీ ఇప్పుడు నైజాం లో హైక్స్ ఖరారు అయ్యాయని చెప్పవచ్చు. తాజాగా నాని తన సినిమా తరపు నుంచి తెలంగాణ ప్రభుత్వం కోసం సైబర్ క్రైమ్ మోసాల విషయంలో ప్రజలని అప్రమత్తం చేస్తూ ఓ అవగాహనా వీడియోని రిలీజ్ చేసారు. సో దీనితో నైజాం మార్కెట్ లో సినిమాకి హైక్స్ వచ్చేసాయి అని చెప్పవచ్చు. జస్ట్ దీనిపై అఫీషియల్ జీవో క్లారిటీ ఒక్కటి రానుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
Don't fall prey to scammers promising multifold returns with investments.
Be extremely careful with your hard-earned money.
Stop. Verify. Stay Safe.@TGCyberBureau pic.twitter.com/3AYVrQOXPK
— THE PARADISE (@TheParadiseOffl) September 18, 2026


