పైరసీ మీద పోరాటానికై తెలుగు చిత్ర పరిశ్రమ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(ఎంపిఎఎ)తో చేయి కలిపింది. మార్చ్ 23న ఎంపిఎఎ బృందం పరిశ్రమ పెద్దలయిన సురేష్ బాబు,శ్యాం ప్రసాద్ రెడ్డి,అల్లు అరవింద్,కే.అశోక్ కుమార్ మరియు సి కళ్యాణ్ లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంలో సంతకం చేశారు. పైరసీ మూలాన మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమ 338 కోట్లకు పైగా నష్టపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వార్నర్ బ్రదర్స్,20త్ సెంచురీ ఫాక్స్,వాల్ట్ డిస్నీ,సోనీ,పారామౌంట్ మరియు యూనివర్సల్ వంటి స్టూడియోలు ఎంపిఎఎ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఎంపిఎఎ వారు పైరసీ ని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ ఎంఓయు తెలుగు చిత్ర నిర్మాతలకు ఆన్ లైన్ పైరసీని అడ్డుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
పైరసీని అరికట్టడానికి టాలివుడ్ మరియు హాలివుడ్ ల ఒప్పందం
పైరసీని అరికట్టడానికి టాలివుడ్ మరియు హాలివుడ్ ల ఒప్పందం
Published on Mar 25, 2012 12:31 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- మహేష్ ఏఐ వీడియో అంచనాలను పెంచేసింది !
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?

