శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా జూన్ చివరివారంలో విడుధలకావడానికి సిద్ధంగావుంది. ఈ సినిమాకు చరణ్ దర్శకత్వం వహించగా స్రవంతి రవి కిషోర్ నిర్మించాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై వుంది. ఈ సినిమా గురించి నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ “‘ఏమిటో ఈ మాయ’ సినిమా ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే చిత్రం. శర్వానంద్, నిత్యా మీనన్ ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇద్ధరూ అద్బుతంగా నటించారు. ప్రధాన తారల మధ్య భావోద్వేగాలు పలికించే విషయంలో చరణ్ అద్బుతమైన దర్శకత్వ ప్రతిభ కనబరిచాడని”తెలిపారు. ఈ సినిమా హైదరాబాద్, గోవా, చెన్నై, పాండిచెర్రి, శ్రీ కాళహస్తి తదితర ప్రాంతాలలో తెరకెక్కించారు.జి.వి ప్రకాష్ సంగీతం అందించాడు. .
మనసుకు హత్తుకునే ఏమిటో ఈ మాయ
మనసుకు హత్తుకునే ఏమిటో ఈ మాయ
Published on May 11, 2013 3:20 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ డే1 వరల్డ్వైడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు..?
- ‘ఇరుముడి’ తర్వాత ‘దాగుడు మూతల దండాకోర్’ అంటున్న రవితేజ.. అసలు సంగతి ఏమిటంటే..?
- నెట్ఫ్లిక్స్లో ‘ఢీ’ సరికొత్త సీజన్: 5 భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధమైన పాపులర్ డ్యాన్స్ షో
- ఫోటో మూమెంట్: తన ‘శివాజీ’తో ఉమాదేవి.. మళ్ళీ రిపీట్ చేస్తున్నారా?
- అడ్వాన్స్ బుకింగ్స్లో ‘టాక్సిక్’ సునామీ: గంటలోనే 50 వేలు.. 20 లక్షల మార్కు దాటిన టికెట్ సేల్స్!
- ఇడుపు కాయితం : మెలోడీగా ‘శ్రీలత’ సాంగ్ ప్రోమో..!
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?


