శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా జూన్ చివరివారంలో విడుధలకావడానికి సిద్ధంగావుంది. ఈ సినిమాకు చరణ్ దర్శకత్వం వహించగా స్రవంతి రవి కిషోర్ నిర్మించాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై వుంది. ఈ సినిమా గురించి నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ “‘ఏమిటో ఈ మాయ’ సినిమా ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే చిత్రం. శర్వానంద్, నిత్యా మీనన్ ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇద్ధరూ అద్బుతంగా నటించారు. ప్రధాన తారల మధ్య భావోద్వేగాలు పలికించే విషయంలో చరణ్ అద్బుతమైన దర్శకత్వ ప్రతిభ కనబరిచాడని”తెలిపారు. ఈ సినిమా హైదరాబాద్, గోవా, చెన్నై, పాండిచెర్రి, శ్రీ కాళహస్తి తదితర ప్రాంతాలలో తెరకెక్కించారు.జి.వి ప్రకాష్ సంగీతం అందించాడు. .
మనసుకు హత్తుకునే ఏమిటో ఈ మాయ
మనసుకు హత్తుకునే ఏమిటో ఈ మాయ
Published on May 11, 2013 3:20 PM IST
సంబంధిత సమాచారం
- కియారాకి మరో ప్లాప్ మిస్.. తన సినిమాని తానే ట్రోల్ చేసుకున్న నయన్ భర్త!
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- ‘కాకా’కి ఉన్న ఖాళీ ‘డాకు’కి లేదా?
- ‘టాక్సిక్’ తెలుగు టార్గెట్ ఎంతో తెలుసా..?
- ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా డ్యామేజ్ కంట్రోల్..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?
- ‘ప్రేమలు’ కాంబినేషన్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్.. నివిన్ పౌలీ, మమితా బైజుల కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఖరారు
- గాయం తర్వాత తొలిసారి బయటకొచ్చిన రష్మిక..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !


