తెలుగు పరిశ్రమలో చాలా కింది స్థాయి నుడి పైకొచ్చిన వ్యక్తుల్లో సంగీత దర్శకుడు ‘దేవి శ్రీ ప్రసాద్’ ఒకరు. తన సంగీతంతో, మంచి తనంతో, అంతులేని ఎనర్జీతో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కు లేని క్రేజ్ ను దేవి శ్రీ సంపాదించుకున్నాడు. అందుకే ఆయన్ను అభిమానవులంతా ‘రాక్ స్టార్ డిఎస్పీ’ అంటుంటారు. ఈ మ్యూజిక్ సునామి ఈ మధ్య యూఎస్ టూర్ వెళ్లి టెలివిజన్ ప్రోగ్రామ్స్ చేసి కొంత డబ్బుని సంపాదించాడు.
ఇండియా తిరిగొచ్చాక దేవి శ్రీ ఆ డబ్బునంతా కంటి చూపు సరిగాలేని పిల్లల వైద్యం నిమిత్తం డొనేట్ చేసేశాడు. ఈ సంగతి తెలిసిన అందరూ ఆయన మంచితనాన్ని అభినందిస్తున్నారు. సినీ ప్రముఖుల్లో సమాజం పట్ల పెరిగిన భాద్యతను మెచ్చుకుంటున్నారు. ఆయనలాగే ఇంకొందరు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు.
‘దేవి శ్రీ ప్రసాద్’ ఆ డబ్బంతా డొనేట్ చేసేశాడు !
‘దేవి శ్రీ ప్రసాద్’ ఆ డబ్బంతా డొనేట్ చేసేశాడు !
Published on Aug 19, 2016 1:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?
- SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?