శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ‘పొగ’ చిత్రంలో శ్రీను వైట్ల అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ‘రైన్బో’ మరియు ‘పరమ వీర చక్ర’ చిత్రాల తరువాత శ్రీను వైట్ల అతిధి పాత్రలో కనిపించబోయే మూడవ చిత్రం ఇదే. శ్రీను వైట్ల కి సంభందించిన సన్నివేశాలు నిన్న చిత్రీకరించారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణధీర్, బిందు మాధవి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా సౌమ్య మరో పాత్రలో నటిస్తుంది. మహేష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దూకుడు భారీ విజయం తరువాత శ్రీను వైట్ల అగ్ర దర్శకుల వరుసలో చేరిపోయారు. త్వరలో ఆయన ఎన్టీఆర్ మరియు కాజల్ తో ఒక సినిమా తీయబోతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్
- ఇళయదళపతి తో మూవీ పై వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్