శ్రేస్టా జయరాం గా ప్రముఖ యాంకర్ !

శ్రేస్టా జయరాం గా ప్రముఖ యాంకర్ !

Published on Jan 23, 2018 10:09 PM IST

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం గాయత్రి అనే సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మదన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ ఓ ప్రధాన పాత్ర పోసిస్తోన్న సంగతి తెలిసిందే.

అనసూయ గతంలో క్షణం, సోగ్గాడే చిన్నినాయన, విన్నర్ లాంటి సినిమాల్లో నటించింది. గాయత్రి సినిమాలో రిపోర్టర్ పాత్రలో నటించింది అనసూయ. శ్రేష్ట జయరాం ఆమె పాత్ర పేరు. డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీగా ప్లాన్ చేసారు. కథ బలం ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు